అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే  వేడుకలు

కేక్ కట్ చేసిన ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ

On
అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే  వేడుకలు

WhatsApp Image 2023-12-20 at 1.42.38 PM

అభిమానం ఉప్పొంగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే ఇంకా ఒక్కరోజు ఉండగానే అభిమానులు మందస్తు వేడుకలు జరిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన జగన్ అడ్వాన్స్ బర్త్ డే వేడుకలకు ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ అధ్యక్షత వహించారు.  అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక నాయకుడు జగనే అని ఈ సందర్భంగా అమ్మాజీ  అన్నారు. అందుకే ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని  చెప్పారు. జగన్ బర్త్ డే  సందర్భంగా 2000 మందికి పైగా అన్నదానం 1000 మందికి పైగా వస్త్ర దానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 102

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..