రాజీవ్ గృహకల్ప పంప్ హౌస్ లో మోటర్లు మాయం

On
రాజీవ్ గృహకల్ప పంప్ హౌస్ లో మోటర్లు మాయం

రాజీవ్ గృహకల్ప పంప్ హౌస్ లో మోటర్లు మాయంIMG-20231222-WA0071

జవాబు చెప్పని పంప్ ఆపరేటర్

ఫిర్యాదు చేసిన స్పందించని మునిసిపల్ కమిషనర్

3టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు


భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్  ) డిసెంబర్ 21 :భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెం రాజీవ్ గృహకల్పలోని పంప్ హౌస్ లో లక్ష రూపాయల విలువ చేసే మోటర్లు మాయం అయ్యాయని రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సహకారంతోనే ఈ మోటర్లు మాయమయ్యాయని కొందరు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడంలేదని రాజీవ్ గృహకల్ప పంప్ హౌస్ లోని వాటర్ ను రైల్వే కాంట్రాక్టర్కు అమ్ముకుంటుంటే ఈ విషయమై కమీషనర్ కి తెలియజేసిన కూడా పట్టించుకునే పరిస్థితి లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని పోలీసులు, మున్సిపాలిటీ కమిషనర్ జోక్యం చేసుకొని ఈ విషయం మీద ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన బాధ్యులపై చట్టారీత్యా చర్య తీసుకోవాలని రాజీవ్ గృహాకల్ప లబ్ధిదారులు కోరుతున్నారు. 
Views: 9
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.