200మందికి ఉచిత వైద్యం:షేక్ నూర్జహన్
By Khasim
On
పొదిలి నగర పంచాయతీ 4 వ సచివాలయంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ గారి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పటల్ - ఒంగోలు వారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 200 మంది రోగులకు బి.పి. షుగర్, ఈసీజీ (కంటి పరీక్షలు )టెస్ట్ లో ఉచితంగా నిర్వహించి, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. రామాంజనేయులు (సాధారణ వైద్య నిపుణులు), మార్కెటింగ్ ఎక్సిక్యుటివ్ రఘురామ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 14
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Sep 2025 20:10:43
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
కార్పొరేట్...
Comment List