సూచిక బోర్డులు ఏవి?.

కాలానుగుణంగా చినిగిపోతున్న వైనం.

On
సూచిక బోర్డులు ఏవి?.

పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు.

తెలంగాణ రాష్ట్రం వన్యప్రాణుల కోసం ప్రత్యేకమైన వసతులను సౌకర్యాలను కల్పించింది. వన్యప్రాణులు మానవ మనుగడకు జీవనాధారం అని వణ్యప్రాణులు అటవీ సంపాదనలో ఒక భాగం కాబట్టి, వన్యప్రాణుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆటవి సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. నేషనల్ హైవే పై సూచిక బోర్డులను ఏర్పాటు చేసి మూగజీవాల కోసం అడవి మనుగడ కోసం ఈ బోర్డులను ఏర్పాటు చేసి మూగజీవాలను వేటాడటం చట్టరీత్యా నేరమని వేటాడితే జైలు పాలు కాక తప్పదని అటవీ సూచిక బోర్డులలో నిక్షిప్తం చేయడం జరిగింది. అటScreenshot_20231226_075202_WhatsAppవి సూచికల బోర్డుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ సూచిక బోర్డులు ఇప్పుడు కనుమరుగైపోతుండడంతో ఆ బోర్డుల స్థానంలో మళ్లీ సూచిక బోర్లు ఏర్పాటు చేయాలని రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

Views: 132

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక