కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు

On

కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు – – – -:పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారాలు… న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2 లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పాదయాత్రగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకొని, కబ్జాకు గురైన కాలనీ పార్క్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను కాలనీలో మిగిలి ఉన్న […]

కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు – – – -:పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారాలు…

న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2 లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పాదయాత్రగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకొని, కబ్జాకు గురైన కాలనీ పార్క్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను కాలనీలో మిగిలి ఉన్న భూగర్భ డ్రైనేజీ, త్రాగునీరు , సిసి రోడ్ల పనులను తొందర్లోనే ప్రారంభించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా జిహెచ్ఎంసి అధికారులకు వివిధ కాలనీలలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టినా కానీ పట్టించుకోక పోవడంతో కాలనీలో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేసి బోర్ వేశారని జిహెచ్ఎంసి అధికారులపై మండిపడుతూ డివిజన్లో ఉన్న వివిధ కాలనీల పార్కు స్థలాలకు వెంటనే ప్రహరీ గోడలను నిర్మించాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు వెంకట చారీ, అంజిరెడ్డి, మోహన్, కృష్ణ, మహేందర్, ఇంద్ర, బిజెపి నాయకులు కొండల్ రెడ్డి, కడారి యాదగిరి, పవన్,పారంద సాయి, లడ్డు, నవీన్ పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్