కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు

On

కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు – – – -:పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారాలు… న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2 లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పాదయాత్రగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకొని, కబ్జాకు గురైన కాలనీ పార్క్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను కాలనీలో మిగిలి ఉన్న […]

కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు – – – -:పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారాలు…

న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2 లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పాదయాత్రగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకొని, కబ్జాకు గురైన కాలనీ పార్క్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను కాలనీలో మిగిలి ఉన్న భూగర్భ డ్రైనేజీ, త్రాగునీరు , సిసి రోడ్ల పనులను తొందర్లోనే ప్రారంభించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా జిహెచ్ఎంసి అధికారులకు వివిధ కాలనీలలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టినా కానీ పట్టించుకోక పోవడంతో కాలనీలో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేసి బోర్ వేశారని జిహెచ్ఎంసి అధికారులపై మండిపడుతూ డివిజన్లో ఉన్న వివిధ కాలనీల పార్కు స్థలాలకు వెంటనే ప్రహరీ గోడలను నిర్మించాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు వెంకట చారీ, అంజిరెడ్డి, మోహన్, కృష్ణ, మహేందర్, ఇంద్ర, బిజెపి నాయకులు కొండల్ రెడ్డి, కడారి యాదగిరి, పవన్,పారంద సాయి, లడ్డు, నవీన్ పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ