జేవిఆర్ఓసిలో ఐఎన్టీయూసీ విజయోత్సవ సభ

పాల్గొన్న జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్

On

అధ్యక్షత వహించిన ఫిట్ సెక్రటరీ రామారావు

 జేవిఆర్   ఓసి  సత్తుపల్లిలో  పిట్ సెక్రటరీ రామారావు  అధ్యక్షతన విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా  ఐఎన్టీయూసీ   జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్  ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్  హాజరై కార్మికులకు అభినందనలు కృతజ్ఞతలు  తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్టియుసి కార్మికులకు  ఇచ్చిన గ్యారంటీ హామీలను నెరవేరుస్తామని కార్మికుల ఆలోచన విధానానికి కట్టుబడి పని చేస్తామనిఅన్నారు.  ఈ కార్యక్రమంలో   సొసైటీ డైరెక్టర్ సమ్మయ్య , చెన్నకేశవరావు ,బాలకృష్ణ, సురేష్, తిరుమలరావు, క్రాంతి, కోటి, మరియు కిష్టారం ఓసి ఫిట్ సెక్రెటరీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Views: 50

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.