హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

On
హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమంIMG-20240103-WA0045

హేమచంద్రపురం,ఎదురుగడ్డ,కారుకొండ రామవరం, తెల్లగా  రామారావు, గడ్డిగుట్ట లో ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమం లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించారు.  గ్రామ ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులతో గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు,  సెక్రెటరీ ప్రవీణ్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,ఏఈ రఘురామయ్య , లైన్ మెన్  ఆముదాల ఏడుకొండలు, యల్లావుల పాపారావు, యల్లావుల వెంకటేశ్వర్లు, కొలకాని  వెంకటేశ్వర్లు, యల్లావుల ఉపేందర్,కృష్ణ,బుర్ర వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..