హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

On
హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమంIMG-20240103-WA0045

హేమచంద్రపురం,ఎదురుగడ్డ,కారుకొండ రామవరం, తెల్లగా  రామారావు, గడ్డిగుట్ట లో ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమం లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించారు.  గ్రామ ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులతో గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు,  సెక్రెటరీ ప్రవీణ్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,ఏఈ రఘురామయ్య , లైన్ మెన్  ఆముదాల ఏడుకొండలు, యల్లావుల పాపారావు, యల్లావుల వెంకటేశ్వర్లు, కొలకాని  వెంకటేశ్వర్లు, యల్లావుల ఉపేందర్,కృష్ణ,బుర్ర వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం! తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కొత్త స్పెషల్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కడి నుంచి నడుస్తాయి? ఎవరికి ఎక్కువ...
రూపాయిని లక్ష చేసే మైండ్‌సెట్! విజయవంతమైన వ్యాపార కుటుంబాల నుంచి నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక రహస్యాలు
లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు!
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు?
జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు