హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

On
హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమంIMG-20240103-WA0045

హేమచంద్రపురం,ఎదురుగడ్డ,కారుకొండ రామవరం, తెల్లగా  రామారావు, గడ్డిగుట్ట లో ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమం లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించారు.  గ్రామ ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులతో గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు,  సెక్రెటరీ ప్రవీణ్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,ఏఈ రఘురామయ్య , లైన్ మెన్  ఆముదాల ఏడుకొండలు, యల్లావుల పాపారావు, యల్లావుల వెంకటేశ్వర్లు, కొలకాని  వెంకటేశ్వర్లు, యల్లావుల ఉపేందర్,కృష్ణ,బుర్ర వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ