హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

On
హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమంIMG-20240103-WA0045

హేమచంద్రపురం,ఎదురుగడ్డ,కారుకొండ రామవరం, తెల్లగా  రామారావు, గడ్డిగుట్ట లో ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమం లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించారు.  గ్రామ ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులతో గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు,  సెక్రెటరీ ప్రవీణ్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,ఏఈ రఘురామయ్య , లైన్ మెన్  ఆముదాల ఏడుకొండలు, యల్లావుల పాపారావు, యల్లావుల వెంకటేశ్వర్లు, కొలకాని  వెంకటేశ్వర్లు, యల్లావుల ఉపేందర్,కృష్ణ,బుర్ర వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News