గోపాలమిత్ర పెండింగ్లో వేతనాలు తక్షణమే స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్చం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్

On
గోపాలమిత్ర పెండింగ్లో వేతనాలు తక్షణమే స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 12 (నల్లగొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్): గత 5 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మాన్యా బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ గత నెల 29 తారీఖున సెక్రటేరియట్ లో కలిసి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. మంత్రి  స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1530 మంది గోపాలమిత్రులకు త్వరగా పెండింగ్ లో వేతనాలు అందించాలి అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఫైనాన్స్ శాఖ గారి ఆదేశాలు జారీచేసినందుకు గాను ప్రధాన కార్యదర్శి గారు స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలు రిలీజ్ చేసినందుకు గాను రాష్ట్ర అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్ మంత్రి కి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి మరియు పండుగ పూట పస్తులు ఉండకుండా చూసినందుకు ధన్యవాదాలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కెషావులు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తదితరులు  పాల్గొన్నారు.

Views: 97

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..