భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

On
భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

IMG-20240114-WA0019

న్యూస్ఇండియా జనవరి15 నారాయణఖేడ్ 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం తన వాహనాలకు భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను అతికించుకున్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి,పురంజన్,వెంకట్ రెడ్డి,ఆకాష్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 87
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.