భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

On
భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

IMG-20240114-WA0019

న్యూస్ఇండియా జనవరి15 నారాయణఖేడ్ 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం తన వాహనాలకు భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను అతికించుకున్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి,పురంజన్,వెంకట్ రెడ్డి,ఆకాష్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 87
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్