నల్లగొండ జిల్లా,శాలిగౌరారం మండలం,ఊట్కూరు గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం పట్టించుకోని అధికారులు.

సెల్ టవర్ ముందు గ్రామస్తులు నిరసన ప్రదర్శన

On
నల్లగొండ జిల్లా,శాలిగౌరారం మండలం,ఊట్కూరు గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం పట్టించుకోని అధికారులు.

న్యూస్ ఇండియా తెలుగు,జనవరి21 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):ఊట్కూరు గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సెల్ టవర్ ముందు నిరసన ప్రదర్శన చేస్తూ సెల్ టవర్ ను గ్రామం నడిబొడ్డున వేయడం వల్ల గర్భిణీలకు మరియు పిల్లలకి ముసలి వాళ్లకి జంతువులకి టవర్ నుండి వచ్చే ఎక్కువ రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు, క్యాన్సర్,బ్రెయిన్ ట్యూమర్,తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు తలతుతాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.గతంలో జియో టవర్ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఇప్పుడు కూడా అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిని వెంటనే నిలిపివేసి గ్రామానికి ఎంత అయితే డిస్టెన్స్ లో ఉండాలో అంతో దూరంలో వేయాలని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువంటి స్పందన రాలేదని, ఇది లాగానే ఉంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు.

Views: 40

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక