నల్లగొండ జిల్లా,శాలిగౌరారం మండలం,ఊట్కూరు గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం పట్టించుకోని అధికారులు.

సెల్ టవర్ ముందు గ్రామస్తులు నిరసన ప్రదర్శన

On
నల్లగొండ జిల్లా,శాలిగౌరారం మండలం,ఊట్కూరు గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం పట్టించుకోని అధికారులు.

న్యూస్ ఇండియా తెలుగు,జనవరి21 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):ఊట్కూరు గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సెల్ టవర్ ముందు నిరసన ప్రదర్శన చేస్తూ సెల్ టవర్ ను గ్రామం నడిబొడ్డున వేయడం వల్ల గర్భిణీలకు మరియు పిల్లలకి ముసలి వాళ్లకి జంతువులకి టవర్ నుండి వచ్చే ఎక్కువ రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు, క్యాన్సర్,బ్రెయిన్ ట్యూమర్,తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు తలతుతాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.గతంలో జియో టవర్ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఇప్పుడు కూడా అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిని వెంటనే నిలిపివేసి గ్రామానికి ఎంత అయితే డిస్టెన్స్ లో ఉండాలో అంతో దూరంలో వేయాలని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువంటి స్పందన రాలేదని, ఇది లాగానే ఉంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు.

Views: 40

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం