వైద్య ఆరోగ్య కేంద్రం ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజా నరసింహా

On
వైద్య ఆరోగ్య కేంద్రం ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజా నరసింహా

అందొల్ రిపోర్టర్ జైపాల్:  దామోదర్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి C. దామోదర రాజనర్సింహ గారు హైదరాబాద్ లో ని నాంపల్లి లో 83వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ -2024 ను పురస్కరించికొని ఎగ్జిబిషన్ సొసైటీ - యశోద హాస్పిటల్స్ సంయుక్త ల అధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య కేంద్రం (Health Center) ను ప్రారంభించారు.

Views: 20

About The Author

Post Comment

Comment List

Latest News