శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు

On
శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు

న్యూస్ ఇండియా తెలుగు ,జనవరి 23 (నల్గొండ జిల్లా ప్రతినిధి): రామన్నపేటలోని  శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణానికి ముఖ్యఅతిథిగా స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు వారికి బెక్కం నిఖిల్ స్వామి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా నిఖిల్ స్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో విరాజిల్లాలని దేవుని కోరారు.ఇలాంటి మహోత్సవాలు గత ఐదు సంవత్సరాల నుండి వరుసగా చేస్తున్నాను అని అన్నారు. ప్రతి మహోత్సవానికి 4000 నుండి 5000 మంది హాజరైతున్నారు. మునుముందు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కళ్యాణం అయిపోయినాక అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం అని తెలియజేశారు.

Views: 17

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*