కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రేపు ముస్తాబాద్‌‌ లో బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా ప్రకటన.. ప్రెస్ మీట్

On
కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రాజన్న సిరిసిల్ల, జనవరి28,న్యూస్ ఇండియా

రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో వలసలు ప్రారంభం అవుతున్నాయి. బీఆర్ఎస్‌‌ టూ కాంగ్రెస్‌‌కు బీఆర్ఎస్‌‌ క్యాడర్‌‌ జంప్‌‌ అవుతున్నారు.బీఆర్ఎస్‌‌ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌‌ నేతలు కాంగ్రెస్‌‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమను పార్టీలో పట్టించుకోలేదని, గుర్తింపు ఇవ్వలేదని పేర్కొన్నారు.IMG_20240128_205916

ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండ నర్సయ్య బీఆర్ఎస్‌‌ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నారు. ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌ లో ప్రెస్ మీట్‌‌ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య తో పాటు పలువురు సర్పంచ్‌‌లు, మాజీ సర్పంచ్‌‌లు, మాజీ ఎంపిటిసిలు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక