మర్వెల్లి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By Ramesh
On
మర్వెల్లి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

IMG-20240129-WA0004 - హజరైన ఉపాధ్యాయులు

 - విద్యార్థుల ఆత్మీయ కలయికతో విద్యార్థుల్లో చైతన్యం

 

Read More నూతనంగా సభ్యత్వం

 - హర్షించిన ఉపాధ్యాయులు

Read More ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

 

వట్పల్లి  పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కళయిక శుభ పరిణామమని ప్రతి విద్యార్థి ఈలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుండాలని ఉపాధ్యాయులు విద్యార్థులను కోరారు. ఆదివారం మండల పరిధిలోని మర్వెల్లి పాఠశాలలో 1992-93 సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థి నజీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు అజీత్ ప్రసాద్,బస్వశేఖర్,రాంరెడ్డి, నాగిరెడ్డి, పండరయ్య తదితరులు ముఖ్య అతితులుగా హజరైయ్యారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగినప్పుడే ప్రతి గురు అనంద పడతాడాని, విద్యార్థులను ప్రయోజకులను చేసి మంచి భాటలో నడిచి సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచినప్పుడు ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం మరింత పెరుగుతుందన్నారు.అనంతరం ఉపాధ్యాయులను,విధ్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాములు,మాణిక్యం,శ్రీనివాస్, అశోక్,సుగుణ, సాయిలు,జగదీశ్వర్, గోపాల్,సంజీవులు,శివయ్య,యాదయ్య,అనిల్ కుమార్, నర్సిములు,యాదయ్య,శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి,విజయ్,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

Read More సీజ్ ద షాప్

Views: 69
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..