మజీద్ పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..

గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన: సర్పంచ్ పోచంపల్లి సుధకర్ రెడ్డి..

On
మజీద్ పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..

మజీద్ పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..

గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన: సర్పంచ్ పోచంపల్లి సుధకర్ రెడ్డి..

IMG-20240202-WA0010

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మేట్. 02 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో నేటితో సర్పంచుల పదవి కాలం ముగుస్తున్న వేళ అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్ పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పదవి కాలం ముగిస్తున్న సందర్భంలో  పరిపాలన సహకరించిన పాలకవర్గ సభ్యులకి కార్యనిర్వాహణాధికారికి  గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి మజీద్ పూర్ గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గుర్తింపు వచ్చినందుకు గాను మనస్ఫూర్తిగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం బాలకిషన్, వార్డు సభ్యులు దూసరి గణేష్, మేడిపల్లి సరిత, మందుల మణెమ్మ, కుంచారం శ్రీనివాస్, ఎస్కే జమీల్ అహ్మద్, కార్యదర్శి  ఎం ఉపేందర్, క్లర్క్ కం బిల్ కలెక్టర్ . క్లస్టర్ డాక్టర్ సువర్ణ, ఏఎన్ఎం రాధా, అంగన్వాడి టీచర్లు అరుణ, సరోజ, ఉమారాణి, భాగ్యరేఖ, భాగ్యలక్ష్మి, ఆశ కార్యకర్త విబికె ఎడ్ల భార్గవి, మేడిపల్లి కళ్యాణి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎడ్ల రాణి తోపాటు గ్రామపంచాయతీ సిబ్బందికి  సన్మానించడం జరిగింది.

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

Views: 98

About The Author

Post Comment

Comment List

Latest News

#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం #విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
శేరిలింగంపల్లి, మదీనాగూడ: గౌతమ్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ది.17-07-2026 నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీలో విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేస్తున్న ముఖ్య అతిథి జి. హనుమంతరావు, అదనపు డిప్యూటీ...
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..