పేద విద్యార్థుల కలల సౌధంగానే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు

ప్రభుత్వాలు మారిన పాలకుర్తి ఎమ్మెల్యేల తీరు మారేనా

On
పేద  విద్యార్థుల కలల సౌధంగానే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు

పాలకుర్తి బిజెపి పట్టణ శాఖ దుంపల సంపత

వచ్చే విద్యా సంవత్సరం గాను కాలేజీలు అందుబాటులోకి తీసుకురావాలని పాలకుర్తి బిజెపి పట్టణ శాఖ డిమాండ్

  నియోజకవర్గ ఏర్పాటు కానుండి స్థానికేతరులు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఏలుబడిలో పాలకుర్తి అభివృద్ధి శూన్యం..
 విద్యార్థుల మౌలిక,నాణ్యమైన, ఉన్నతమైన చదువు కల్పివ్వడంలో  స్థానిక ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు.
 మాటలతో మభ్యపెట్టి ఓట్లు దండుకుని పదవులు అనుభవిస్తూ పాలకుర్తి మండల పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును  గాలికి వదిలేస్తున్నారు.

 పదవ తరగతి అయిపోయిన పేద విద్యార్థుల తల్లిదండ్రులు సుదూర ప్రాంతాలలో ఉన్న కార్పొరేట్ కళాశాలలో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదివించే స్తోమత లేక పిల్లలను మధ్యలో చదువు మాన్పివేస్తున్నారు.
 
మండలంలో పదో తరగతి మించి ఉన్నత విద్య చదివే సౌకర్యాలు లేకపోవడం నాయకుల అసమర్థత గానే చెప్పుకోవచ్చు.

 ఇప్పటికైనా వచ్చే విద్య సంవత్సరం గాను   కాలేజీల నిర్మాణం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యేను 
 పాలకుర్తి బీజేపీ పట్టణ శాఖ ద్వారా   డిమాండ్ చేస్తున్నాము.IMG-20240201-WA0341

Read More డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

Views: 91
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి