తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ

On
తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ

IMG-20240202-WA0042

కంగ్టి, ఫిబ్రవరి03న్యూస్ ఇండియా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు యాసంగి పంటల యాజమాన్యం పై సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ లో వరిలో పోషక యాజమాన్యం , మొక్కజొన్న లో పాటించే సమగ్ర సస్య రక్షణ , గూర్చి వ్యవసాయ అధికారి ప్రవీణ్ రైతులకు సవివరంగ వివరించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారీ , వ్యవసాయ విస్తిర్నాధికారి సంతోష్ , రైతులు పాల్గొన్నారు.

Views: 133

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్