అంబేద్కర్ పూలే మహనీయుల బాటలో యువత నడవాలి

కలెక్టర్ వల్లూరి క్రాంతి

On
అంబేద్కర్ పూలే మహనీయుల బాటలో యువత నడవాలి

కెవిపిఎస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ

IMG-20240203-WA0004 కెవిపిఎస్ మహనీయుల క్యాలెండర్ (2024) ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు జిల్లా ఎస్పీ రూపేష్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఫూలే మహనీయుల బాటలో యువత నడవాలి అని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు అన్నారు. మహనీయుల చిత్రపటాలు లక్ష్యాలు ఆశలతో కుడిన క్యాలెండర్ తీసుకువచ్చిన కెవిపిఎస్ ను అభినందించారు.కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్ మాట్లాడుతూ అంబేద్కర్ మహాత్మజ్యోతిభాపూలే సావిత్రిబాయి పూలే మహనీయుల ఆశయ సాధన కృషి చేస్తుందని,ఆత్మగౌరవం సమానత్వం కులనిర్మూలన కోసం నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారుఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య జిల్లా అధ్యక్షులు పి అశోక్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ ఇమ్మయ్య రాజు నాయక్ రాజు కెవిపిఎస్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 100
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.