అంబేద్కర్ పూలే మహనీయుల బాటలో యువత నడవాలి

కలెక్టర్ వల్లూరి క్రాంతి

On
అంబేద్కర్ పూలే మహనీయుల బాటలో యువత నడవాలి

కెవిపిఎస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ

IMG-20240203-WA0004 కెవిపిఎస్ మహనీయుల క్యాలెండర్ (2024) ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు జిల్లా ఎస్పీ రూపేష్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఫూలే మహనీయుల బాటలో యువత నడవాలి అని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు అన్నారు. మహనీయుల చిత్రపటాలు లక్ష్యాలు ఆశలతో కుడిన క్యాలెండర్ తీసుకువచ్చిన కెవిపిఎస్ ను అభినందించారు.కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్ మాట్లాడుతూ అంబేద్కర్ మహాత్మజ్యోతిభాపూలే సావిత్రిబాయి పూలే మహనీయుల ఆశయ సాధన కృషి చేస్తుందని,ఆత్మగౌరవం సమానత్వం కులనిర్మూలన కోసం నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారుఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య జిల్లా అధ్యక్షులు పి అశోక్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ ఇమ్మయ్య రాజు నాయక్ రాజు కెవిపిఎస్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 105
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..