*క్రీడల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి- కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల*

By Khasim
On
*క్రీడల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి- కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల*

న్యూస్ ఇండియా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడల్లో నంబర్ వన్ గా ఉండాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు యువతకు పెద్దపీట వేశారని కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు ఆడుదాం ఆంధ్ర విజేతలకు కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ యువతను ప్రోత్సహించేలా భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని క్రీడల్లో నంబర్ వన్ గా నిలిపేందుకు అహర్నిశలు తపించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అని అన్నారు యువత క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు నలదీశాల వ్యాపించేలా యువత తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు కనిగిరి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయిలో జరిగిన కోకో పోటీలో ప్రథమ బహుమతి సాధించిన మహిళా జట్టును ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం వైసీపీ నాయకులు మూలే గోపాల్ రెడ్డి మాజీ ఎంపిటిసి వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.IMG-20240203-WA0569(1)

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..