మగవారి మెడ లో చైన్ లాకెళ్ళిన దుండగులు
On
*మగవారి మెడ లో చైన్ లాకెళ్ళిన దుండగులు*
ఎల్బీనగర్, ఫిబ్రవరి 07 (న్యూస్ ఇండియా ప్రతినిధి): వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ లో ఉదయం పాలకు వెళ్లి తిరిగి వస్తుండగా బండారి గోవర్దన్ రెడ్డి(32) మెడలో తులం బంగారం చైన్ గుర్తు తెలియని వ్యక్తులు బైక్ వచ్చి లాకెల్లిన ఇద్దరు దుండగులు. సీసీ పుట్టేజ్ ఆధారంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు, వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనిస్పెక్టర్ తెలిపారు.
Views: 45
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List