అయోధ్య బాలరాముని దర్శించుకున్న

పాలకుర్తి బిజెపి పార్టీ నాయకులు..

By Venkat
On
అయోధ్య బాలరాముని దర్శించుకున్న

పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఉన్న అయోధ్య రాముని దర్శించుకున్న పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్ పలువురు నియోజకవర్గం నాయకులు ఉన్నారు..

 కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తా స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా వరంగల్ పార్లమెంట్ పరిధిలో రైలు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగింది..

 ఈ రైల్లో పార్లమెంట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాల భాజపా నాయకులు మరియు హిందూ సంఘాల నాయకులు అయోధ్య దర్శననికి బయలు దేరారు..

తేది 06 సాయంత్రం 06:00 గంటలకు కాజిపేట్ నుండి బయలు దేరి సలార్పూర్ తేది 08 తెల్లవారుజామున 03:15 నిముషాలకు చేరుకుంది..

Read More అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

అక్కడ అజానద్రి వసతి గృహంలో సేదతిరి దర్శనం అనఁతరం తిరిగు ప్రయాణo ఉంటుంది..

Read More అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

రైల్వే శాఖ ప్రతి పార్లమెంట్ పరధి నుండి మరియు వారానికి ఒక్కసారి స్పెషల్ ట్రైన్ నిర్వహిస్తుందని సమాచాIMG-20240210-WA0197రం..

Read More ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..