బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

*బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

 

తొర్రూరు IMG-20240213-WA0033 మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన గూడేల్లి లక్ష్మి అనారోగ్యం కారణంగా మృతి మృతి చెందడంతో సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుమారుడైన గూడేల్లి యుగేందర్  కు 75 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసినట్లు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి కొమురయ్య, జలగం వెంకన్న, జంజిరాల మనోహర్, ధర్మారపు మహేందర్, వెంకన్న, యాకన్న, ప్రభాకర్ రెడ్డి,ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు