బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

*బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

 

తొర్రూరు IMG-20240213-WA0033 మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన గూడేల్లి లక్ష్మి అనారోగ్యం కారణంగా మృతి మృతి చెందడంతో సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుమారుడైన గూడేల్లి యుగేందర్  కు 75 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసినట్లు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి కొమురయ్య, జలగం వెంకన్న, జంజిరాల మనోహర్, ధర్మారపు మహేందర్, వెంకన్న, యాకన్న, ప్రభాకర్ రెడ్డి,ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక