బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

*బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

 

తొర్రూరు IMG-20240213-WA0033 మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన గూడేల్లి లక్ష్మి అనారోగ్యం కారణంగా మృతి మృతి చెందడంతో సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుమారుడైన గూడేల్లి యుగేందర్  కు 75 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసినట్లు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి కొమురయ్య, జలగం వెంకన్న, జంజిరాల మనోహర్, ధర్మారపు మహేందర్, వెంకన్న, యాకన్న, ప్రభాకర్ రెడ్డి,ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..