వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి
On
వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొగలిపాక గ్రామానికి చెందిన పబ్బు ఐలయ్య(48) వృత్తిరీత్యా గీత కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి వంట గది లో టీ పెడుతుండగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తుకొని శరీరానికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 12 వ తేదీన రాత్రి మరణించాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు
Views: 174
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jul 2024 11:03:42
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
Comment List