వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి

On
వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి

Screenshot_20240213_193454~2

వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొగలిపాక గ్రామానికి చెందిన పబ్బు ఐలయ్య(48) వృత్తిరీత్యా గీత కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి వంట గది లో టీ పెడుతుండగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తుకొని శరీరానికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 12 వ తేదీన రాత్రి మరణించాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు

Views: 219

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..