వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి

వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి

Screenshot_20240213_193454~2

వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొగలిపాక గ్రామానికి చెందిన పబ్బు ఐలయ్య(48) వృత్తిరీత్యా గీత కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి వంట గది లో టీ పెడుతుండగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తుకొని శరీరానికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 12 వ తేదీన రాత్రి మరణించాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు

Views: 174

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు