బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్

కరీంనగర్, ఫిబ్రవరి25, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ

On
బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్

మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ ( సుప్రజా) కుటుంబ సభ్యులతో అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాలను సమర్పించి, కుటుంబ సభ్యులతో మొక్కులు తీర్చుకొని, ప్రత్యేక పూజలు చేశారు. IMG_20240225_220207

ఈ సందర్భంగా యాక్టర్ నీతూ క్వీన్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బొక్కల గుట్ట మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు.  అలాగే ప్రజలందరూ సుఖ,సంతోషాలతో, పడి పంటలతో మైసమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. IMG_20240225_220150 IMG_20240225_220131

Views: 174
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్