బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
కరీంనగర్, ఫిబ్రవరి25, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ
On
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ ( సుప్రజా) కుటుంబ సభ్యులతో అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాలను సమర్పించి, కుటుంబ సభ్యులతో మొక్కులు తీర్చుకొని, ప్రత్యేక పూజలు చేశారు. 
ఈ సందర్భంగా యాక్టర్ నీతూ క్వీన్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బొక్కల గుట్ట మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలందరూ సుఖ,సంతోషాలతో, పడి పంటలతో మైసమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. 

Views: 175
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List