ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

ఏటీఎం పవన్ కుమార్*

 ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

IMG-20240301-WA0032

టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ తొర్రూర్ సెంటర్ పై తప్పుడు సమాచారంతో వార్త రూపంలో ప్రచూరించడం జరిగిందని,అట్టి వార్తలో వాస్తవం లేదని..ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లాజిస్టిక్స్ ఎటిఎం పవన్ కుమార్ అన్నారు.పవన్ కుమార్ మాట్లాడుతూ... పత్రికలో తొర్రూరు లాజిస్టిక్స్ పైన అక్రమ వసూళ్లు చేస్తున్నారని వార్తలో వాస్తవం లేదని,వార్త ప్రచురించిన వెంటనే సమాచారం మేరకు మేము తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్ కు వెళ్లి విచారించడం జరిగిందన్నారు.తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్లో అక్రమ వసూళ్లపై ఎటువంటి నిజమైన ఆధారాలు లేవున్నారు.లాజిస్టిక్స్ సెంటర్ కు వచ్చిన కస్టమర్ లను చాలా మందిని మేము విచారించడం జరిగిందన్నారు.కానీ అలాంటి అక్రమ వసూళ్లపై ఎవరు కూడా పిర్యాదు ఇవ్వలేదన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులను నమ్మకుడదని..సంస్థపై ఎలాంటి నమ్మకాన్ని కొల్పోకుడదని మా సంస్థను మరియు ఆర్టీసి లాజిస్టిక్ సర్వీస్ ను వినియోగించుకోవాలని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా ఎటిఎం పవన్ కుమార్ తెలిపారు.

Views: 59
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'