పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

రాజన్న సిరిసిల్ల, మార్చి05, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మను సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి నేత కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి త్రీవంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంతవరకు కేక మహేందర్ నేతన్నలకు క్షమాపణ చెప్పలేదని, అది కట్టు కథలు అని అంటున్నారని అన్నారు. అది కట్టుకథలైతే ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తులపై ఎందుకు కేసు పెడతాలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. IMG_20240305_193525

నేతన్నలపై కేకే మహేందర్ రెడ్డి అగ్రవర్ణాల అహంకారాన్ని చూపెడుతున్నారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి వెంటనే నేతన్నలకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పర్యట సందర్భంగా మార్చి 7 న సిరిసిల్ల బందుకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, రామ్మోహన్,దార్ల సందీప్, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.

Views: 136
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..