పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

రాజన్న సిరిసిల్ల, మార్చి05, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మను సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి నేత కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి త్రీవంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంతవరకు కేక మహేందర్ నేతన్నలకు క్షమాపణ చెప్పలేదని, అది కట్టు కథలు అని అంటున్నారని అన్నారు. అది కట్టుకథలైతే ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తులపై ఎందుకు కేసు పెడతాలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. IMG_20240305_193525

నేతన్నలపై కేకే మహేందర్ రెడ్డి అగ్రవర్ణాల అహంకారాన్ని చూపెడుతున్నారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి వెంటనే నేతన్నలకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పర్యట సందర్భంగా మార్చి 7 న సిరిసిల్ల బందుకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, రామ్మోహన్,దార్ల సందీప్, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.

Views: 136
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.