పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

రాజన్న సిరిసిల్ల, మార్చి05, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మను సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి నేత కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి త్రీవంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంతవరకు కేక మహేందర్ నేతన్నలకు క్షమాపణ చెప్పలేదని, అది కట్టు కథలు అని అంటున్నారని అన్నారు. అది కట్టుకథలైతే ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తులపై ఎందుకు కేసు పెడతాలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. IMG_20240305_193525

నేతన్నలపై కేకే మహేందర్ రెడ్డి అగ్రవర్ణాల అహంకారాన్ని చూపెడుతున్నారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి వెంటనే నేతన్నలకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పర్యట సందర్భంగా మార్చి 7 న సిరిసిల్ల బందుకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, రామ్మోహన్,దార్ల సందీప్, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.

Views: 136
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.