పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

రాజన్న సిరిసిల్ల, మార్చి05, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మను సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి నేత కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి త్రీవంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంతవరకు కేక మహేందర్ నేతన్నలకు క్షమాపణ చెప్పలేదని, అది కట్టు కథలు అని అంటున్నారని అన్నారు. అది కట్టుకథలైతే ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తులపై ఎందుకు కేసు పెడతాలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. IMG_20240305_193525

నేతన్నలపై కేకే మహేందర్ రెడ్డి అగ్రవర్ణాల అహంకారాన్ని చూపెడుతున్నారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి వెంటనే నేతన్నలకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పర్యట సందర్భంగా మార్చి 7 న సిరిసిల్ల బందుకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, రామ్మోహన్,దార్ల సందీప్, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.

Views: 137
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి