1039కి చేరిన పుస్తే మట్టెలా వితరణ..!
- నిరుపేద యువతి పెళ్లికి పుస్తె మట్టెల ప్రదానం చేసిన నేవురి వెంకట్ రెడ్డి మమత
On
వేములవాడ, మార్చి 17, న్యూస్ ఇండియా ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండాలో దరవత్ రామ్ సింగ్ కూతురు, గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య ఇరువురి యువతుల పెళ్లికి ఆదివారం సామాజిక కార్యకర్త ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మమతలు సహకారంతో పుస్తే మట్టెలను ఎల్లారెడ్డిపేట మాజీ ఉపసర్పంచ్ ద్యాగం నారాయణ, రాహుల్,హైమద్ కలసి అందచేశారు.

ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డివారి తల్లిదండ్రు లైన కీర్తిశే షులు నేవూరి లక్ష్మీ మల్లారెడ్డిల జ్ఞాపకార్ధం ఇప్పటివరకు 1039 మంది నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలు వితరణ చేశారు.
Views: 31
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jan 2026 14:46:04
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా)జనవరి 30: జిల్లా విద్యాశాఖ అధికారిణి జి. నాగలక్ష్మి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF)2026 సంవత్సరపు నూతన డైరీ మరియు క్యాలెండర్...

Comment List