1039కి చేరిన పుస్తే మట్టెలా వితరణ..!

- నిరుపేద యువతి పెళ్లికి పుస్తె మట్టెల ప్రదానం చేసిన నేవురి వెంకట్ రెడ్డి మమత

On
1039కి చేరిన పుస్తే మట్టెలా వితరణ..!

వేములవాడ, మార్చి 17, న్యూస్ ఇండియా ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండాలో దరవత్ రామ్ సింగ్ కూతురు, గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య ఇరువురి యువతుల పెళ్లికి ఆదివారం సామాజిక కార్యకర్త ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మమతలు సహకారంతో పుస్తే మట్టెలను ఎల్లారెడ్డిపేట  మాజీ ఉపసర్పంచ్ ద్యాగం నారాయణ, రాహుల్,హైమద్ కలసి అందచేశారు.  

IMG-20240317-WA0067

ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డివారి తల్లిదండ్రు లైన కీర్తిశే షులు నేవూరి లక్ష్మీ మల్లారెడ్డిల జ్ఞాపకార్ధం ఇప్పటివరకు 1039 మంది నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలు వితరణ చేశారు.

Read More అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'