అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

మోరం తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ల సీజ్ ...ముగ్గురి పై కేసు నమోదు ...

By Ramesh
On
అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ ...

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 21 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్ )

    ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మొరం తరలిస్తే చర్యలు తప్పవని బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...మండలంలోని కొన్నే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా, మొరం తరలిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ భాగంగా వెళ్తున్న క్రమంలో ,మొరం ట్రాక్టర్లను మట్టి తోడే జేసీబీ ని అదుపులోకి తీసుకొని జెసిబి ఓనర్ వేముల లక్ష్మణ్ గౌడ్ తోపాటుగా ఇద్దరూ ట్రాక్టర్ ల డ్రైవర్ లు చెరుకు కృష్ణారెడ్డి , పసుల గురులింగం లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మొరం,లేదా ఇసుక , కలప తరలించినచో కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు...

Views: 3720
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
    ఒక్కరి నేత్రదానం ఇద్దరికీ కంటిచూపు అనీ ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు శనివారం మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ
500 రూపాయలకే… 16 లక్షల విలువైన 66 గజాల ఇంటి స్థలం
కంది ‘తహశీల్దార్ కార్యాలయంలో’ దొంగలు..?