తొర్రూర్ మున్సిపాలిటీలో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ

మున్సిపల్ కమిషనర్ శాంత్ కుమార్

తొర్రూర్ మున్సిపాలిటీలో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ

తొర్రూరు మున్సిపాలిటీలో రూ.1.64 కోట్ల ఆస్తి పన్ను వసూలు
ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ ఉంటుంది

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 79.28శాతం ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు కమిషనర్ శాంతికుమార్ తెలిపారు. సోమవారం పట్టణ1712032670993 కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తి పన్ను వసూలు వివరాలు ఆయన వెల్లడించారు. రూ.2.7కోట్ల లక్ష్యంగా కాగా, రూ.6,432 ఇండ్లకు గాను రూ.1.64కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రూ.42.68 లక్షలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.

Views: 84
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి.. యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి ప్రారంభించిన మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. ఆరుట్లలో స్కై...
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.
ఉద్యమ కారులకు 250 గజాల ‘ఇంటి స్థలం’ ఎక్కడ?
రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.