నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య*

On
నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య*

ఖమ్మం, 04.04.2024 గురువారం నాడు ఖమ్మం నగరం లో జరిగిన పలు శుభకార్యాలకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీ.ఆర్.యస్ లోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి, సతీష్ కవిరాజ్ నగర్ లో నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తో కలసి పాల్గొని వారికి శుభాకాంక్షులు తెలిపారు అనంతరం అల్లీపురం లో 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ, సైదుబాబు నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షులు తెలిపారు కార్యక్రమాల్లో కిలారి రాంబాబు, బిక్కసాని జశ్వంత్, నాగేశ్వరరావు, సరిపూడి గోపి, చీకటి రాంబాబు, తాళ్ళూరి హరీశ్, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు

IMG-20240404-WA0162 IMG-20240404-WA0164

Views: 49
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం