25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక
On
ఎర్రగొండపాలెం మండలం
సోషల్ యాక్టివేషస్ ఎస్ కే గౌస్, గారి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు.ఎస్ కే.గౌస్, రాబోయే రెండు మూడు రోజులలో వందల కుటుంబాలని కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తానని అజితారావు గారికి హామీ ఇచ్చారు.
Views: 13
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List