25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక

By Khasim
On
25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక

ఎర్రగొండపాలెం మండలం

సోషల్ యాక్టివేషస్ ఎస్ కే గౌస్, గారి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు.ఎస్ కే.గౌస్, రాబోయే రెండు మూడు రోజులలో వందల కుటుంబాలని కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తానని అజితారావు గారికి హామీ ఇచ్చారు.IMG-20240428-WA0579

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.