పదవి విరమణ పొందిన వైద్యులు

ఘనంగా సన్మానించిన వైద్య బృందం

On
పదవి విరమణ పొందిన వైద్యులు

గూడూరు మండలం అయోధ్య పురం పాఠశాలలో వీడ్కోలు సమావేశం

గూడూరు మండలంలోని అయోధ్య పురం పాఠశాలలో మంగళవారం నాడు నేత్ర వైద్యులు గత 38 సంవత్సరాలుగా అందించిన రేణుకుంట్ల.ప్రకాశం స్వర్ణలత దంపతులకు గూడూరు మండల వైద్య బృందం ఆధ్వర్యంలో పదవి విరమణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ పొందుతున్న రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత దంపతులకు సన్మాన కార్యక్రమం లో  శాలువాతో సత్కరించి బొకే అందించడం జరిగింది. 38 సంవత్సరాలు నేత్ర వైద్యులుగా చాలామందికి వైద్య సహాయం అందించిన ప్రకాశం కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా గూడూరు మండలం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా  వారికి అభినందనలు తెలిపా

20240430_132005
నేత్ర వైద్యునికి పదవి విరమణ శుభాకాంక్షలు

రు కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అంబరీష యమునా భరత రెడ్డి సర్దార్ తదితర వైద్యులు రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..