పదవి విరమణ పొందిన వైద్యులు

ఘనంగా సన్మానించిన వైద్య బృందం

On
పదవి విరమణ పొందిన వైద్యులు

గూడూరు మండలం అయోధ్య పురం పాఠశాలలో వీడ్కోలు సమావేశం

గూడూరు మండలంలోని అయోధ్య పురం పాఠశాలలో మంగళవారం నాడు నేత్ర వైద్యులు గత 38 సంవత్సరాలుగా అందించిన రేణుకుంట్ల.ప్రకాశం స్వర్ణలత దంపతులకు గూడూరు మండల వైద్య బృందం ఆధ్వర్యంలో పదవి విరమణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ పొందుతున్న రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత దంపతులకు సన్మాన కార్యక్రమం లో  శాలువాతో సత్కరించి బొకే అందించడం జరిగింది. 38 సంవత్సరాలు నేత్ర వైద్యులుగా చాలామందికి వైద్య సహాయం అందించిన ప్రకాశం కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా గూడూరు మండలం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా  వారికి అభినందనలు తెలిపా

20240430_132005
నేత్ర వైద్యునికి పదవి విరమణ శుభాకాంక్షలు

రు కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అంబరీష యమునా భరత రెడ్డి సర్దార్ తదితర వైద్యులు రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..