వైన్ షాపులో దొంగలు
డివిఆర్ తో సహా మద్యం బాటిల్ ఎత్తుకెళ్లిన వైనం
On
దొంగలను త్వరలోనే పట్టుకుంటాం సిఐ బాబురావు ఎస్ఐ నాగేష్
వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు.
* గోడకి రంధ్రం.
* డివిఆర్ తో సహ,43 వేల మద్యం అపహరణ.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గూడూరు మండలంలోని గుండెంగా గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు పడ్డారు వైన్ షాప్ కు వెనుక వైపున గోడకు రంద్రం చేసి వైన్ షాపులో ఉన్న డివిఆర్ ను ఎత్తుకెల్లగా, 43 వేల విలువచేసే మద్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహకరించుకొని పోయారు. ఇట్టి సంఘటనపై వైన్ షాప్ లో పనిచేస్తున్న వంటల చంద్రమోహన్ ఫిర్యాదు చేసినట్టు గూడూరు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దొంగలను తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు సీఐ బాబురావు ఎస్ఐ నాగేష్ లు తెలియజేయడం జరిగింది.
Views: 40
Tags:
About The Author
Post Comment
Latest News
08 Dec 2025 14:37:20
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...

Comment List