ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
On
మహబూబాబాద్ జిల్లా
*ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
**
మండల విద్యాధికారి కార్యాలయం పరిధి లోని 229 పోలింగ్ కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన యువతి యువకులు తమ తమ ఓటు హక్కును వినియోగించాలని అన్నారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Mar 2026 19:24:30
కట్ట సతీష్ ను సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు

Comment List