ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
On
మహబూబాబాద్ జిల్లా
*ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్**
మండల విద్యాధికారి కార్యాలయం పరిధి లోని 229 పోలింగ్ కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన యువతి యువకులు తమ తమ ఓటు హక్కును వినియోగించాలని అన్నారు.
Views: 17
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jul 2024 13:14:22
విచారణ జరుపుతున్న డి.ఎస్.పి ,సీఐ ,క్లూస్ టీం
Comment List