ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్

ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్

మహబూబాబాద్ జిల్లా 
 *ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్IMG-20240513-WA0053 **


మండల విద్యాధికారి కార్యాలయం పరిధి లోని 229 పోలింగ్ కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించిన    జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి  మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన  యువతి యువకులు  తమ తమ ఓటు హక్కును వినియోగించాలని అన్నారు.

Views: 17
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News