న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*

వారం రోజుల్లో పనులు మొదలుపెడతాం..

న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*

*న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
•తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు..
•వారం రోజుల్లో పనులు మొదలుపెడతాం..

‌ తొర్రూరు:-*

కలగానే మిగిలిన మినీ ట్యాంక్ బండ్,తొర్రూరులో నిలిచిపోయిన సుందరీకరణ పనులు,2018-19లో రూ.3.60కోట్లు మంజూరు చేశారు.రూ.2.19 కోట్లతో వంతెన దిమ్మెల నిర్మాణం చేశారు.మిగిలిన పనుల పూర్తిపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇప్పటి వరకు చేపట్టని ఆనకట్ట, మత్తడి మరమ్మతులు.పంటపొలాలకు పొంచి ఉన్న ప్రమాదం.ఆందోళనలో ఆయకట్టు రైతులు.అనే శీర్షిక గురువారం న్యూస్ ఇండియా పత్రికలో ప్రచురించగా అట్టి కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించి తొర్రూర్ పెద్ద చెరువును సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఇ సుధీర్, ఇరిగేషన్ ఈఇ రమేష్ బాబు, తదితరులు సందర్శించారు.

Views: 55
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు