న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*

వారం రోజుల్లో పనులు మొదలుపెడతాం..

న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*

*న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
•తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు..
•వారం రోజుల్లో పనులు మొదలుపెడతాం..

‌ తొర్రూరు:-*

కలగానే మిగిలిన మినీ ట్యాంక్ బండ్,తొర్రూరులో నిలిచిపోయిన సుందరీకరణ పనులు,2018-19లో రూ.3.60కోట్లు మంజూరు చేశారు.రూ.2.19 కోట్లతో వంతెన దిమ్మెల నిర్మాణం చేశారు.మిగిలిన పనుల పూర్తిపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇప్పటి వరకు చేపట్టని ఆనకట్ట, మత్తడి మరమ్మతులు.పంటపొలాలకు పొంచి ఉన్న ప్రమాదం.ఆందోళనలో ఆయకట్టు రైతులు.అనే శీర్షిక గురువారం న్యూస్ ఇండియా పత్రికలో ప్రచురించగా అట్టి కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించి తొర్రూర్ పెద్ద చెరువును సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఇ సుధీర్, ఇరిగేషన్ ఈఇ రమేష్ బాబు, తదితరులు సందర్శించారు.

Views: 92
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ