హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 

రావుల మమత జగదీష్ చందర్ రెడ్డి 

హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 

హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజే

గ్రామానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుని గ్రామంలో ఎనలేని గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి రావుల జగదీష్ చంద్ర రెడ్డి దంపతులు సొంతం చేసుకున్నారు. 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరికరాల గ్రామంలో మాజీ సర్పంచ్ రావుల మమత జగదీష్ చంద్ర రెడ్డి కుటుంబం ఆ గ్రామానికి ఎంతో సామాజిక సేవలో ప్రతినిత్యం ముందుంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే 
హరిపిరాల గ్రామంలో రావుల మమత జగదీష్ చందర్ రెడ్డి గ్రామానికి సహాయం చేసిన పనులు హరిపిరాల నుండి కర్కల వెళ్లే రోడ్డు కొరకు భూమి కొనుగోలు రెండు లక్షల 50 వేల రూపాయలు,పెద్ద చెరువు ఎస్ఆర్ ఎస్ స్పీ కెనాల్ కాలువ ఏర్పాటు కు ఏడు లక్షలు, శివాలయ ప్రహరీ గోడ ఏర్పాటుకు లక్ష ఇరవై వేలు, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బీరువాలు, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు లక్షలు, సీసీ కెమెరాలు ఏర్పాటు సెంట్రల్ రైటింగ్ ఏర్పాటుకు రెండు లక్షల 50 వేలు, బతుకమ్మ విగ్రహం స్మశానంలో శివుని విగ్రహం కు విరాళం రెండు లక్షలు, హెల్త్ సబ్ సెంటర్ దగ్గర రేకుల షెడ్డు ఏర్పాటుకు లక్ష యాభై వేలు, డెడ్ బాడీ ప్రెషర్ కు 80,000 అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లపు మల్లయ్య, డిసిసిబి డైరెక్టర్ వల్లపు లింగయ్య, సుంచు సంతోష్, చెవిటి సుధాకర్, వల్లపు ఐలోని, తోట మురళి, పాషా, అశోక్, యువజన సంఘం అధ్యక్షులు సభ్యులు గ్రామ కార్యదర్శి ఆరెల్లి దేవయ్య, శ్రీను, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు..

Views: 180
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..