హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 

రావుల మమత జగదీష్ చందర్ రెడ్డి 

హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 

హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజే

గ్రామానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుని గ్రామంలో ఎనలేని గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి రావుల జగదీష్ చంద్ర రెడ్డి దంపతులు సొంతం చేసుకున్నారు. 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరికరాల గ్రామంలో మాజీ సర్పంచ్ రావుల మమత జగదీష్ చంద్ర రెడ్డి కుటుంబం ఆ గ్రామానికి ఎంతో సామాజిక సేవలో ప్రతినిత్యం ముందుంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే 
హరిపిరాల గ్రామంలో రావుల మమత జగదీష్ చందర్ రెడ్డి గ్రామానికి సహాయం చేసిన పనులు హరిపిరాల నుండి కర్కల వెళ్లే రోడ్డు కొరకు భూమి కొనుగోలు రెండు లక్షల 50 వేల రూపాయలు,పెద్ద చెరువు ఎస్ఆర్ ఎస్ స్పీ కెనాల్ కాలువ ఏర్పాటు కు ఏడు లక్షలు, శివాలయ ప్రహరీ గోడ ఏర్పాటుకు లక్ష ఇరవై వేలు, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బీరువాలు, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు లక్షలు, సీసీ కెమెరాలు ఏర్పాటు సెంట్రల్ రైటింగ్ ఏర్పాటుకు రెండు లక్షల 50 వేలు, బతుకమ్మ విగ్రహం స్మశానంలో శివుని విగ్రహం కు విరాళం రెండు లక్షలు, హెల్త్ సబ్ సెంటర్ దగ్గర రేకుల షెడ్డు ఏర్పాటుకు లక్ష యాభై వేలు, డెడ్ బాడీ ప్రెషర్ కు 80,000 అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లపు మల్లయ్య, డిసిసిబి డైరెక్టర్ వల్లపు లింగయ్య, సుంచు సంతోష్, చెవిటి సుధాకర్, వల్లపు ఐలోని, తోట మురళి, పాషా, అశోక్, యువజన సంఘం అధ్యక్షులు సభ్యులు గ్రామ కార్యదర్శి ఆరెల్లి దేవయ్య, శ్రీను, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు..

Views: 185
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం