విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం

నిరాహార దీక్షలో పాల్గొన్న పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి

On
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం

ఆడారి నాగరాజు

విశాఖ ఉక్కు ఆంధ్రులకు హక్కు అంటూ మొదలైన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమం నిరాహార దీక్షలు 1226 రోజుకి చేరుకుంది 

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనేకసార్లు గొంతు ఎత్తి ప్రశ్నించిన కార్మిక హక్కుల ఉద్యమ నాయకుడు మాజీ జనరల్ సెక్రెటరీ ఎంప్లాయిస్ యూనియన్ అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డు గ్రహీత పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు శుక్రవారం దీక్షలో పాల్గొని మద్దతు సంఘీభావం తెలియజేశారు కేంద్రం నుంచి సానుకూలమైన ప్రకటన వచ్చే అంతవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్మికులు ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతారని తాను బలంగా నమ్మిన సిద్ధాంతం అని చెప్పారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతోమంది భూములు త్యాగం చేశారు ఎంతోమంది కార్మికులు అవయవాలు కోల్పోయి స్టిల్ ఫ్యాన్ ని అభివృద్ధి చేశారని అలాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ఎట్టి పరిస్థితులను మౌనంగా ఉండమని గతంలో 1 సంవత్సరం క్రితం ప్రశ్నించినప్పుడు కేంద్రం కొంత వెనక్కి తగ్గిందని మళ్లీ అదేవిధంగా ప్రయత్నిస్తే ప్రశ్నించడానికి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.IMG-20240621-WA0362

Views: 102
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్