8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు

పాఠశాలలు కాలేజీలలో.

On
8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు

పాల్గొన్న ఎంపీడీవో ప్రజాప్రతినిధులు.

8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలుIMG-20240620-WA0831.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో  ఉన్న 60 పాఠశాలలు 63 అంగన్వాడి కేంద్రాలు రెండు జూనియర్ కాలేజీలు రెండు ప్రైవేటు పాఠశాలలో నులిపురుగుల నివారణ కై ఆల్బెండేజోల్ వేయడం జరిగిందని ఐదిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ కత్తి స్వామి ,ఎంపీడీవో వీరస్వామి, డాక్టర్ యమున, డిపిఎమ్ఓ లవారం, పిహేచ్ఎన్ కోమల, హెచ్ ఈ ఓ లోక్యనాయక్, హెచ్ఎస్ గణేష్,ఎస్ ఎన్ రజిత, ఏఎన్ఎం రజిత లు పాల్గొన్నారు.

Views: 136

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News