8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు
పాఠశాలలు కాలేజీలలో.
On
పాల్గొన్న ఎంపీడీవో ప్రజాప్రతినిధులు.
8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 60 పాఠశాలలు 63 అంగన్వాడి కేంద్రాలు రెండు జూనియర్ కాలేజీలు రెండు ప్రైవేటు పాఠశాలలో నులిపురుగుల నివారణ కై ఆల్బెండేజోల్ వేయడం జరిగిందని ఐదిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ కత్తి స్వామి ,ఎంపీడీవో వీరస్వామి, డాక్టర్ యమున, డిపిఎమ్ఓ లవారం, పిహేచ్ఎన్ కోమల, హెచ్ ఈ ఓ లోక్యనాయక్, హెచ్ఎస్ గణేష్,ఎస్ ఎన్ రజిత, ఏఎన్ఎం రజిత లు పాల్గొన్నారు.
Views: 128
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List