8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు

పాఠశాలలు కాలేజీలలో.

On
8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు

పాల్గొన్న ఎంపీడీవో ప్రజాప్రతినిధులు.

8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలుIMG-20240620-WA0831.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో  ఉన్న 60 పాఠశాలలు 63 అంగన్వాడి కేంద్రాలు రెండు జూనియర్ కాలేజీలు రెండు ప్రైవేటు పాఠశాలలో నులిపురుగుల నివారణ కై ఆల్బెండేజోల్ వేయడం జరిగిందని ఐదిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ కత్తి స్వామి ,ఎంపీడీవో వీరస్వామి, డాక్టర్ యమున, డిపిఎమ్ఓ లవారం, పిహేచ్ఎన్ కోమల, హెచ్ ఈ ఓ లోక్యనాయక్, హెచ్ఎస్ గణేష్,ఎస్ ఎన్ రజిత, ఏఎన్ఎం రజిత లు పాల్గొన్నారు.

Views: 127

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*