పదవులలో పాలకవర్గం

వైస్ చైర్మన్ గా ఎడ్ల నరేష్ రెడ్డి

On
పదవులలో పాలకవర్గం

డైరెక్టర్గా సమ్మెట శ్రీను కందిక సుమలత

గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నెక్కొండ మార్కెట్ కమిటీలలో పదవులు దక్కాయి. నరేష్ రెడ్డిని నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా బ్రాహ్మణపల్లి సీనియర్ నాయకులు సమ్మెట శ్రీను, గ్రామస్తులైన కందిక సుమలత లను నియమించబడ్డారు పార్టీలో నిత్యం పాల్గొంటూ ప్రతి వ్యవహారంలో తనదైన శైలిగాముద్రవిస్తూ గెలుపుకై అహర్నిశలు కష్టపడ్డా కార్యకర్తలకు ఫలితం ఉంటుందని గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, వాంకుడోత్ కొమ్మలు, జిల్లా నాయకులు ప్రదీప్ రెడ్డి లు IMG-20240620-WA0866 వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు మేలు జరిగే విధంగా పార్టీ ఆదుకుంటుందని ఎవరు అధైర్య పడవద్దని వారన్నారు వారి పదవులకు సహకరించిన మహబూబాద్ భూక్య మురళి నాయక్ నర్సంపేట దొంతి మాధవరెడ్డికి, ఇరువురు ఎమ్మెల్యేలకు మండలంలో సీనియర్ నాయకులకు ఎడ్ల రమేష్ సమ్మెట శ్రీను కందిక సుమలత లు కృతజ్ఞతలు తెలిపారు.

 
Views: 120

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..