నీట్ పరీక్ష రద్దు చేయండి

కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా

On

పరీక్ష పేపర్ లీకేజీలో బిఆర్ఎస్ బిజెపి ఒకటే

 

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

 

*కొత్తగూడెం ...బస్ స్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు నిరసనలు*..

 

*దోషులను కఠినంగా శిక్షించాలి*...

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

 

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష -2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, పరీక్షలలో భారీ సంఖ్యలో ఒకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో టాపర్లు రావడంతో దీనిపై అనుమానాలు మొదలయ్యాయి.చివరికి అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దర్యాప్తు చేస్తోంది. బీహార్ రాష్ట్రంలో దళారులు ప్రశ్నాపత్రాన్ని లీకేజ్ చేసి అమ్ముకున్నారని దర్యాప్తు సంస్థ తేల్చింది నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ పరీక్షలను తిరిగి నిర్వహించాలని సూచించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, తూము చౌదరి, పెద్దబాబు, కోనేరు సత్యనారాయణ, డాక్టర్ శంకర్ నాయక్ ,షేక్ మసూద్, చీకటి కార్తీక్, సుందర్లాల్ కోరి, పాల సత్యనారాయణ రెడ్డి, బాల ప్రసాద్, కొంచెం వెంకటేష్, సోమిరెడ్డి, సింగరేణి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబరం, నాగిరెడ్డి, రావి రాంబాబు, సుందర్ రాజ్, మాజీ ఎంపీపీ కేస్లీ ,జిల్లా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు వై. శ్రీనివాస్ రెడ్డి, అనిల్, పరమేష్ యాదవ్, మధుసూదన్, పూర్ణ, సూరి, రాఘవాచారి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*...

Views: 56
Tags: breaking

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు