పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

On
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

పేద ప్రజలకు అండగా మానకోడూరు ఎమ్మెల్యే 

పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం 

IMG_20240721_163156
ఇబ్రహీంపట్నంలో మానుకొండూరు ఎమ్మెల్యేను శాలువా బొకే గజమాలతో ఘనంగా సన్మానం..


ఇబ్రహీంపట్నం, జులై 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్ లో మానకోడూరు ఎమ్మెల్యే,  కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కు పలువురు వైద్యులు ప్రజాప్రతినిధులు ఘనంగా శాలువా, ఘజమాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉంటూ ఎంతోమంది  పేద ప్రజలకు  ఉచితంగా సేవలందిస్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో, అటు కరీంనగర్ జిల్లా మానకోడూరు ప్రాంతంలో  ఉత్తమ వైద్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచారని, అదేవిధంగా రాజకీయంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని లయన్ కె.వి. రమేష్ తెలిపారు. భవిష్యత్తులో శాసనసభ్యులు  డాక్టర్.  సత్యనారాయణ మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి పేద ప్రజలకు సేవలు అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సీనియర్ వైద్య నిపుణులు  డా. అనురాధ మున్సిపల్ చైర్మన్న్లు కప్పరి స్రవంతి, మర్రి నిరంజన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ బర్ల మంగమ్మ జగదీష్ నాయకులు కంబాలపల్లి గురునాథ్ రెద్ధి, కృపేష్, ఇందిరాల రమేష్, కోడూరి రమేష్, ఈగల రాములు, తాళ్ల మహేష్ గౌడ్, కొండ్రు ప్రవీణ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ