గిరిజనుల ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

దయాకర్ రావు వీరభిమానిగా 14 ఏండ్లు ఎనలేని సేవలు చేసా

By Venkat
On
గిరిజనుల ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

బిఆర్ఎస్ పార్టీకి సురేష్ నాయక్ రాజీనామా

బిఆర్ఎస్ పార్టీకి సురేష్ నాయక్ రాజీనామా

 

Read More అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ'

Read More అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

*దయాకర్ రావు వీరభిమానిగా 14 ఏండ్లు ఎనలేని సేవలు చేసా

 

*బిఆర్ఎస్ లో గుర్తింపు లేదు

Read More విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

 

*గిరిజనుల ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి 

 

*ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్నIMG-20240728-WA0362

 

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజనులను అభివృద్ధి చేయలేదని తన దోర పోకడ విధానాలు నచ్చక బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎర్రబెల్లి వీరాభిమాని లాకవత్ సురేష్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు కు 14 ఏండ్లు ఎనలేని సేవలు అందించానని ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీలో ఎర్రబెల్లి తన కష్టాన్ని సేవలను గుర్తించలేదని ఆరోపించారు.మా గిరిజన జాతి బిడ్డలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం స్థాయిలో గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం కాంట్రాక్టర్లని, పెట్టుబడి దారులను, పెత్తందారులు మరియు అగ్రకులాలను మాత్రమే డెవలప్మెంట్ చేసిన పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు.ఇటువంటి పరిస్థితులలో ప్రజా సేవకోసం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్న సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అభివృద్ధి పనులను చూసి వారి నాయకత్వంలో పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఇన్ని రోజులు తనకు బిఆర్ఎస్ లో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Views: 166
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..