ఉపాధి హామీలో మార్పులు కూలీలకు ఉరితాడు!

On

న్యూస్ ఇండియా అక్టోబర్ 18యాచారం (ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రతినిధి గుండె రాఘవేందర్ ) ఏఐఏడబ్ల్యూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య సోమవారం యాచారం లో పత్రిక మిత్రుల సమవేశంలో మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టం కూలీలకు వరం లాంటిది ఇట్లాంటి చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలకు దూరం చేసే కుట్ర చేస్తున్నది అని విమర్శించారు. బీజేపీ విధానాలతో తీవ్ర జాప్యం జరిగి కూలీలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుంది […]

న్యూస్ ఇండియా అక్టోబర్ 18యాచారం (ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రతినిధి గుండె రాఘవేందర్ )
ఏఐఏడబ్ల్యూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య సోమవారం యాచారం లో పత్రిక మిత్రుల సమవేశంలో మాట్లాడుతూ
పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టం కూలీలకు వరం లాంటిది ఇట్లాంటి చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలకు దూరం చేసే కుట్ర చేస్తున్నది అని విమర్శించారు.

బీజేపీ విధానాలతో తీవ్ర జాప్యం జరిగి కూలీలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుంది కావునా కేంద్ర ప్రభుత్వం అధునాతన సాఫ్ట్ వేర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొన సాగించాలి లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*