రేపు ఆగస్టు 5 సోమవారం, నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

రేపు ఆగస్టు 5 సోమవారం, నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి (5) రోజుల వరకు మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో *స్వచ్ఛదనం- పచ్చదనం* కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ పథకంలో భాగంగా నేటి నుండి ఐదు రోజులు పాటు గ్రామాలలో స్వచ్ఛతనం పచ్చదనం పెంపొందించడం కోసం గ్రామ స్థాయి అధికారుల బృందం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 

కొంతమంది జిల్లాస్థాయి  అధికారులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించ బడినందున అందుబాటులో ఉండరు...

ప్రజల సౌకర్యార్థం ఈ సోమవారం (అనగా) ఆగస్టు -5,  నాడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు, 

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

కావున మహబూబాబాద్ IMG-20240804-WA0023 జిల్లాలోని ప్రజలు ప్రజావాణి కార్యక్రమం దరఖాస్తులతో ఈ సోమవారం కలెక్టర్ కార్యాలయమునకు రావద్దని ఆయన కోరారు.

Read More వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...

Views: 12
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..