రేపు ఆగస్టు 5 సోమవారం, నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

రేపు ఆగస్టు 5 సోమవారం, నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి (5) రోజుల వరకు మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో *స్వచ్ఛదనం- పచ్చదనం* కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ పథకంలో భాగంగా నేటి నుండి ఐదు రోజులు పాటు గ్రామాలలో స్వచ్ఛతనం పచ్చదనం పెంపొందించడం కోసం గ్రామ స్థాయి అధికారుల బృందం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 

కొంతమంది జిల్లాస్థాయి  అధికారులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించ బడినందున అందుబాటులో ఉండరు...

ప్రజల సౌకర్యార్థం ఈ సోమవారం (అనగా) ఆగస్టు -5,  నాడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు, 

Read More *ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*

కావున మహబూబాబాద్ IMG-20240804-WA0023 జిల్లాలోని ప్రజలు ప్రజావాణి కార్యక్రమం దరఖాస్తులతో ఈ సోమవారం కలెక్టర్ కార్యాలయమునకు రావద్దని ఆయన కోరారు.

Read More ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

Views: 12
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం