తొర్రూర్ ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

డ్రైవరు మద్యం  మత్తులో ఉండడమే ఇది కారణం.... స్వల్ప గాయాలతో బయటపడ్డ 30 మంది చిన్న పిల్లలు 

తొర్రూర్ ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

తొర్రూర్ ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

డ్రైవరు మద్యం  మత్తులో ఉండడమే ఇది కారణం 

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి షర్టును ఢీకొన్న బస్సు 

స్వల్ప గాయాలతో బయటపడ్డ 30 మంది చిన్న పిల్లలు 

Read More చైనాలో గోల్డ్ ట్రేడింగ్‌కు బ్రేక్.. ప్రపంచ బంగారం మార్కెట్‌లో అలజడి.. అసలు ఏం జరుగుతోంది?

తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వని స్కూల్ యాజమాన్యం 

Read More హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!

డ్రైవర్ను దాచిపెట్టి పిల్లల్ని కూడా ఎవరికి చూపించని యాజమాన్యం 

Read More అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!

పిల్లల తల్లిదండ్రులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వచ్చిన పోలీసులు 

ఉదయం స్కూల్ పిల్లలని ఎక్కించుకొని వస్తున్న ఆర్యభట్ట స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్లపొదలకు దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో సోమవారం ఉదయం 7:40 ప్రాంతంలో చీకటాయపాలెం గ్రామం చెర్లపాలెం గోపాలగిరి గ్రామాలలో పిల్లల్ని ఎక్కించుకొని చీకటాయపాలెం  గ్రామం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే బస్సు డ్రైవరు మధ్యం మత్తులో ఉండడంతో చెట్లపొదలకు దూసుకెళ్లి చెట్టును డీకొని సడన్గా ఆగడంతో పిల్లలకి స్వల్ప గాయాలు అయినాయి వెంటనే తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం డ్రైవర్ను దాచిపెట్టి వేరే డ్రైవర్ను పంపించి పిల్లల్ని కూడా స్కూల్లోనే ఉంచుకున్నారు. కనీసం పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫస్ట్  కూడా చేయించకుండా స్కూల్లోనే ఉంచుకోవడం గమనార్హం.
స్కూల్ బస్సు మీద ఒక నెంబరు ఉంచి దానిపై స్టిక్కర్ వేసి ఇంకో నెంబర్ మీద బస్సు నడిపించడం చూసే వాళ్ళని ఆశ్చర్యం చేస్తుంది. ఇంత పెద్ద డివిజన్ కేంద్రంలో ఎన్నో స్కూలు ఉన్నా.... అధికారులు కూడా ఇంక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం చాలా ఆశ్చర్యమేస్తుంది అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 
ఆర్యభట్ట స్కూల్లో ఇలాంటి స్కూలు బస్సు సంఘటనలు రెండు మూడు పర్యాయాలు జరిగిన స్కూలు యాజమాన్యం తీరు మార్చుకోకపోవడం అధికారులు పట్టించుకోకపోవడం ఇంతవరకు న్యాయమో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోయారు ఇకపైనా అయిన జిల్లా కలెక్టర్, డీఈఓ, ఆర్టీవో వారు స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.

Views: 216
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!
ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్!
హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!
5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!