తొర్రూరు పట్టణం లో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు

తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్

తొర్రూరు పట్టణం లో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు

 

స్థానిక పట్టణ కేంద్రంలో అన్నారం రోడ్డు చౌరస్తాలో పోలీస్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించడం జరిగింది. సోమవారం ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో IMG_20240812_222328 వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన, వాహనాలకు రిజిస్ట్రేషన్స్ పేపర్లు వాహనదారులకు లైసెన్సులు లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు వేగంగా నడిపించిన, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలుకు పంపించడం జరుగుతుందని, ఆయన తెలిపారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం  అంబేద్కర్ చౌరస్తా అన్నారం చౌరస్తా బస్టాండ్ సెంటర్ పాలకేంద్రం సెంటర్లలో తనిఖీలు నిర్వహించి వాహనదారుల రిజిస్ట్రేషన్ పత్రాలను లైసెన్సులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొర్రూర్ ఎస్సై రాంజీ నాయక్ దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు పెద్ద వంగర ఎస్సై ఉపేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 69
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.