రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..

బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..

On
రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..

రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..

బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

IMG-20240813-WA0643
ఆస్పటల్ ఆర్ఎంఓ, సిబ్బందితో మాట్లాడుతున్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి.

ఎల్బీనగర్, ఆగస్టు 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డికి సమాచారం రావడంతో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆస్పత్రిలో రోగులకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి, ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి అయిన అన్ని రకాల సౌకర్యాలు ఉన్న కూడా రోగులకు అందుబాటులోకి తీసుకురావడం లేదని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్