హర్ ఘర్  తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ...

On
 హర్ ఘర్  తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ...

స్వతంత్రం ఆనాటి అమరుల త్యాగాల ప్రతిఫలం..

కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్...

ఎల్బీనగర్, ఆగస్టు 14 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పిలుపు మేరకు, హర్ ఘర్  తిరంగా అభియాన్

IMG-20240814-WA0372
కార్పొరేటర్ నాయుకోటి పవన్ కుమార్ ఇంటి పై జెండాను ఆవిష్కరించారు.

లో భాగంగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ వారి ఇంటిపైన, కార్పొరేటర్ కార్యలయం పైన నాయకులతో కలిసి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం వందల సంవత్సరాలుగా లక్షలాదిమంది భారతమాత ముద్దుబిడ్డలు, నా దేశానికి స్వేచ్ఛ కావాలని, స్వతంత్రం రావాలని, పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతోమంది అమరులయ్యారు.
77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం ఆనాటి అమరుల త్యాగాల ప్రతిఫలమని మనం మర్చిపోతున్నాం. ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో, స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్న దేశం భారతదేశం. ఇంత గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప సన్నివేశమే "హర్ ఘర్ తిరంగా" కాబట్టి దీన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి