రైస్ మిల్లు ల్లో మిల్లింగ్ వివరాలు ఉండాలి...

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

On
రైస్ మిల్లు ల్లో మిల్లింగ్ వివరాలు ఉండాలి...

రైస్ మిల్లు ల్లో మిల్లింగ్ వివరాలు ఉండాలి...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి 
మాచన రఘునందన్..

రంగారెడ్డి ఆగస్టు 17 (న్యూస్ ఇండియా ప్రతినిధి): చిన్న మధ్య తరహా రైస్ మిల్లుల్లో మిల్లిoగ్ వివరాలు పుస్తకంలో పొందుపరచాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నాడు ఆయన మహేశ్వరం మండలంలో ఉన్న పలు చిన్న, మధ్య తరహా మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. వడ్లు కోనే మిల్లులు, వడ్లను మిల్లింగ్ చేసి రైతుల కు బియ్యం అప్పగించే మిల్లుల్లో.. రైతులు, వడ్ల కు సంబంధించిన సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు పొందు పరచాలని రఘునందన్ స్పష్టం చేశారు. కొందరు మిల్లర్ లు తమ, తమ మిల్లుల ను వర్కింగ్,ట్రెండింగ్ మిల్లులు గా నిర్వహిస్తున్నా. ఎన్ని వడ్లు మర ఆడించారు. ఎందరు రైతులు వడ్లు తెచ్చారు ఆన్న వివరాలను ఏ పుస్తకం లో నూ పొందు పరచడం లేదని అన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని మిల్లుల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు పట్టు బడిన దరిమిలా ఈ సూచన చేస్తున్నట్టు రఘునందన్ తెలిపారు. రేషన్ బియ్యం తో దందా చేస్తున్నారేమో?!అని అనుమానించే ఆస్కారం లేకుండా.. ఎందరు రైతులు, ఎన్ని వడ్లు తెచ్చారో..ఆ వివరాలను

IMG-20240817-WA0502
పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

చిన్న మిల్లులో విధిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని నిర్దేశించారు.

Views: 14

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..